icon icon icon
icon icon icon

ఆరో దశకు నోటిఫికేషన్‌

లోక్‌సభ సార్వత్రిక సమరంలో ఆరో దశ కింద ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Updated : 30 Apr 2024 22:50 IST

దిల్లీ: లోక్‌సభ సార్వత్రిక సమరంలో ఆరో దశ కింద ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మే 6 వరకు నామినేషన్లు స్వీకరించి, ఆ మరుసటిరోజు వాటిని పరిశీలిస్తారు. మే 9 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. యూపీలో 14, హరియాణాలో 10, బిహార్‌, పశ్చిమబెంగాల్‌లలో చెరో 8, దిల్లీలో 7, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4 స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img