icon icon icon
icon icon icon

అయిదో దశ బరిలో 695 మంది అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల అయిదో విడతలో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 20న పోలింగ్‌ జరగనుంది.

Published : 09 May 2024 05:58 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల అయిదో విడతలో భాగంగా 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ నెల 20న పోలింగ్‌ జరగనుంది. వీటిలో మొత్తంగా 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహారాష్ట్రలో 13 స్థానాలకుగాను అత్యధికంగా 301 మంది బరిలో నిలిచారు. అయిదో విడతలో పోలింగ్‌ జరగనున్న స్థానాలు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, జమ్మూకశ్మీర్‌, ఝార్ఖండ్‌, లద్దాఖ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌లలో విస్తరించి ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img