Scindia: సింధియాల పోరు.. తల్లి ఓటమి కోసం ప్రచారం చేసిన వేళ!
కన్నతల్లికి వ్యతిరేకంగా లోక్సభ ఎన్నికల్లో మాధవరావు సింధియా (Madhavrao Scindia) ప్రచారం నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) కోలాహలం కొనసాగుతోంది. పార్టీలకు రెబల్గా కొందరు మారుతుంటే.. మరికొన్ని చోట్ల సొంత కుటుంబం నుంచే ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నవారూ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కన్నతల్లికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాధవరావు సింధియా (Madhavrao Scindia).. ఓటర్లను ఒక్క రూపాయి విరాళం కోసం చేతులు చాచిన కాన్షీరామ్ (Kanshi Ram).. వంటి పలు ఆసక్తికర విషయాలను సీనియర్ జర్నలిస్టు భాస్కర్ రాయ్ రాసిన ‘ఫిఫ్టీ ఇయర్ రోడ్’ పుస్తకంలో ప్రస్తావించారు.
కుమారుడిపై ఆగ్రహం..
గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా మరణానంతరం.. ఆయన భార్య విజయరాజే సింధియా ఆయన వారసత్వాన్ని కొనసాగించారు. కుమారుడు మాధవరావును జన సంఘ్ భవిష్యత్తు నేతగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం విజయరాజేకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
1989 లోక్సభ ఎన్నికల్లో విజయరాజే సింధియా భాజపా తరఫున పోటీలో నిలబడ్డారు. గుణ స్థానం నుంచి రంగంలో దిగారు. ఈ క్రమంలో ఆమెకు విజయం దక్కకుండా మాధవరావు సింధియా ప్రయత్నాలు చేశారు. భాజపా చెప్పినట్లు తన తల్లి వ్యవహరిస్తున్నారని.. ఈ క్రమంలో ఆమె హోదాను దుర్వినియోగం చేస్తున్నారని మాధవరావు భావించారట. రాజకుటుంబ ఆస్తుల నిర్వహణపై తగాదాలే ఈ చీలికకు కారణమని రాజ కుటుంబ వ్యవహారాలు తెలిసిన వ్యక్తులు పేర్కొన్నట్లు తాజా పుస్తకంలో వెల్లడించారు.
వన్ వోట్.. వన్ నోట్
1988లో జరిగిన లోక్సభ ఉప ఎన్నికల్లో అలహాబాద్ నుంచి కాన్షీరామ్ పోటీ చేశారు. వీపీ సింగ్, కాంగ్రెస్ నుంచి సునీల్ శాస్త్రితో తలపడిన ఆయన.. 72 వేల ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇందులో సింగ్ విజయం సాధించారు. అయితే, కాన్షీరామ్ భిన్న నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ‘‘ఓట్లను రాబట్టేందుకు పెద్ద పార్టీలు మద్యం, నగదు ముమ్మరంగా పంచి పెట్టాయి. అలహాబాద్లో.. తనకు మద్దతుగా నిలిచే ప్రతి ఓటరు ఒక రూపాయి ఇవ్వాలని కోరాను. ‘వన్ వోట్.. వన్ నోట్’ నినాదంతో ప్రచారం నిర్వహించా’’ అని కాన్షీరామ్ చెప్పినట్లు పుస్తకంలో పేర్కొన్నారు.
ఇదిలాఉంటే, దేశ సమకాలీన చరిత్రలో కీలక మైలురాళ్లను ఆ పుస్తకంలో వివరించారు. 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్, నక్సల్బరీ తిరుగుబాటు, జార్జ్ ఫెర్నాండెజ్ రైల్ స్ట్రైక్, ఎమర్జెన్సీ, ఆపరేషన్ బ్లూస్టార్, ఇందిరా గాంధీ హత్య, టెక్నాలజీ కోసం రాజీవ్ గాంధీ తీసుకున్న చొరవ, ఎల్టీటీఈ ఉగ్రవాదుల చేతిలో రాజీవ్ మరణం, బాబ్రీ మసీదు కూల్చివేత, సోనియా-మన్మోహన్ల నేతృత్వంలో యూపీఏ సారథ్యం, మోదీ అధికారంలోకి రావడం వంటి అంశాలు అందులో ప్రస్తావించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత కరెంటు, విద్య, వైద్యం.. కేజ్రీవాల్ 10 గ్యారంటీలు!
Kejriwal: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 హామీలను అమలు చేస్తామని ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
నేను బయటుండేది 21 రోజులే.. జూన్ 2న జైలుకెళ్లాలి: కేజ్రీవాల్
తాను అరెస్టు అయిన తర్వాత పార్టీ మరింత బలపడిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నేడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. -
ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఈసీని ప్రశ్నించిన కాంగ్రెస్!
ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) హెలికాప్టర్ను పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. -
మీరేమైనా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థా?.. రాహుల్కు స్మృతి ఇరానీ సూటి ప్రశ్న
Smriti Irani: మోదీతో చర్చకు సిద్ధమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఏ హోదాలో ప్రధానితో చర్చకు వస్తారని ప్రశ్నించారు. -
తదుపరి సర్కారు ఏర్పాటు మోదీకి దుర్లభం: ఖర్గే
కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ ఏర్పాటు చేయడం అత్యంత కష్టమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. -
ఇందిర నుంచి మోదీ నేర్చుకోవాలి: ప్రియాంక
తనను దుర్భాషలాడారంటూ ప్రధాని మోదీ కన్నీరు పెట్టుకోవడానికి బదులు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సూచించారు. -
విమర్శలను మోదీ తట్టుకోలేరు: పవార్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలను తట్టుకోలేరని, అదే సమయంలో ఇతరులకు వ్యతిరేకంగా మాత్రం ఏదైనా మాట్లాడతారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్పవార్ శనివారం విమర్శించారు. -
మేమొస్తే.. మోదీయే అయిదేళ్లూ ప్రధాని
తాము మళ్లీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీయే అయిదేళ్ల పూర్తికాలంపాటు ప్రధానమంత్రిగా కొనసాగుతారని భాజపా అగ్ర నాయకులు ఉద్ఘాటించారు. -
నాలుగో దశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో దశలో 96 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న జరగాల్సిన పోలింగ్కు ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. -
కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా గల్లంతు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని, ప్రతిపక్ష పార్టీ హోదాను సైతం కోల్పోవడం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. -
‘నోటా’ కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం.. ఇందౌర్లో విచిత్ర పరిస్థితి!
-
బహిరంగ చర్చకు సిద్ధమే.. ప్రధాని స్పందనేంటో చెప్పండి: రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. -
75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధాని.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అమిత్ షా
75 ఏళ్లు దాటిన తర్వాత కూడా మోదీనే ప్రధానిగా కొనసాగుతారని అమిత్ షా అన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. -
ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పగలరా? సీఎం నవీన్ పట్నాయక్కు మోదీ సవాల్
ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
భాజపా టికెట్ నిరాకరించిన వేళ.. వరుణ్ గురించి స్పందించిన మేనకాగాంధీ
పీలీభిత్ ఎంపీ వరుణ్ గాంధీకి మరోసారి భాజపా టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన తల్లి మేనకా గాంధీ(Maneka Gandhi) స్పందించారు. ఏమన్నారంటే..? -
మోదీజీ.. ఇందిరాగాంధీ నుంచి ఆ లక్షణాలు నేర్చుకోండి: ప్రియాంక గాంధీ
ప్రజల కష్టాలు వినడానికి బదులు.. తనను టార్గెట్ చేశారంటూ ఎన్నికల వేళ ప్రధాని మోదీ వాపోతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. -
మోదీ తర్వాత మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? భాజపాకు కేజ్రీవాల్ ప్రశ్న
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ ఒక పార్టీ కాదని, ఓ సిద్ధాంతమని కేజ్రీవాల్ అన్నారు. తమను అణగదొక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ తర్వాత భాజపా నుంచి ఎవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. -
ఐదేళ్లలో భారత్ను తయారీ కేంద్రంగా మారుస్తాం: ఖర్గే
కాంగ్రెస్ అధికారం చేపడితే దేశాన్ని తయారీ హబ్గా మారుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. -
పాక్ బాంబులను కొనేవారే లేరు.. : అయ్యర్ వ్యాఖ్యలపై మోదీ సెటైర్
PM Modi: ఓటు బ్యాంకును కోల్పోతామన్న భయంతోనే ముంబయి పేలుళ్లపై కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదని ప్రధాని అన్నారు. ఇప్పుడు పాక్ పేరు చెప్పి సొంత దేశాన్ని ఆ నేతలు భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
మోదీ ఆఫర్.. నో చెప్పిన శరద్ పవార్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Modi) ఇచ్చిన ఆఫర్ను శరద్ పవార్(Sharad Pawar) తోసిపుచ్చారు. -
దిల్లీలో నేడు కేజ్రీవాల్ రోడ్షో
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంపై విపక్ష ఇండియా కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
తాజా వార్తలు
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!
-
11 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యం వల్లే.. పంత్పై మ్యాచ్ బ్యాన్: గంగూలీ