IN PICS: తెలుగు రాష్ట్రాల్లో నేటి విశేషాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారె
వరద బాధితులందరికీ తక్షణమే ప్రభుత్వం ప్రకటించిన సాయం అందేలా చూడాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డికి బాధితుల తరపున దరఖాస్తులను అందించిన ఆయన అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
విశాఖ అరిలోవాలోని సెయింట్ ఆన్స్ హైస్కూలులో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఈ పరీక్షలు చేపట్టారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర చేశారు.
అబిడ్స్లోని జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఆర్థికసహాయం అందించి ఆదుకోవాలని కోరుతూ ధర్నా చేస్తున్న అంబర్పేట వరద బాధితులు
హన్మకొండలోని హరిత హోటల్లో దేవాదుల ప్రాజెక్టుపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.
నాంపల్లి భాజపా కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతిచెందిన కార్యకర్త శ్రీనివాస్ అంత్యక్రియల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం