Polavaram project: కొండను తవ్వి పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం
పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 12 ప్రెజర్ టన్నెల్స్ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రెండు టన్నెల్స్ తవ్వకం పనులు
పోలవరం: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 12 ప్రెజర్ టన్నెల్స్ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే రెండు టన్నెల్స్ తవ్వకం పనులు పూర్తి చేశారు. ఒక్కో ప్రెజర్ టన్నెల్ 9మీటర్ల వెడల్పుతో 150 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రతి టన్నెల్కు 12 జనరేటర్ ట్రాన్స్ ఫార్మర్స్ అనుసంధానిస్తున్నారు. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ వంద మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటాయి. జలవిద్యుత్ కేంద్రం మొత్తం కొండను తవ్వి నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటికే కొండను తవ్వడం పూర్తయింది. 21,39,639 క్యూబిక్ మీటర్ల కొండను తవ్వారు. మిగితా 10 ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం