విభజన రాజకీయాలను వ్యతిరేకించాలి..
మోదీ అవలంభిస్తున్న విభజన రాజకీయాలను వ్యతిరేకించాలని కోరుతూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్ కోరారు.
దిల్లీ: మోదీ అవలంభిస్తున్న విభజన రాజకీయాలను వ్యతిరేకించాలని కోరుతూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్ కోరారు. కోల్కతా పోర్ట్ ట్రస్ట్ 150వ వార్షిక ఉత్సవాల సందర్భంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ రెండ్రోజుల పాటు కోల్కతాలో పర్యటించనున్నారు. ఈ మేరకు శనివారం కోల్కతా చేరుకొని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మోదీ సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా.. మోదీ పర్యటను వ్యతిరేకిస్తూ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్.. బెంగాల్ ప్రజలను ఉద్దేశిస్తూ ఒక వీడియో సందేశం పంపించారు.
‘నేను కూడా బెంగాల్ (దుర్గాపూర్లోని అసాన్సోల్) నుంచి వచ్చాను. దేశ వ్యాప్తంగా మోదీ విభజన రాజకీయాలు చేస్తున్నారు. విభజన రాజకీయాలను బెంగాల్ ప్రజలు వ్యతిరేకించాలి. భాజపా ప్రభుత్వం అల్లర్లు సృష్టించాలని యత్నిస్తోంది. ఇలాంటి రాజకీయాలను మన రాష్ట్రంలో ఏమాత్రం అనుమతించవద్దు’ అని ఆమె కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం