60 లక్షల మందితో 620కి.మీ. మానవహారం
పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వెంటనే రద్దు చేయాలని కేరళ ప్రభుత్వం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఏకంగా 620 కిలోమీట్లర్ల మానవహారాన్ని ఏర్పాటు చేసి సీఏఏపై నిరసనను ప్రభుత్వ నిరసనను..
సీఏఏపై కేరళలో వినూత్న నిరసన
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్తో కేరళ ప్రభుత్వం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుంచి ఏకంగా 620 కిలోమీట్లర్ల మానవహారాన్ని ఏర్పాటు చేసి సీఏఏపై నిరసనను ప్రభుత్వ నిరసనను తెలియజేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఈ మానవహారంలో పాల్గొన్నారు. ఉత్తర కేరళలోని కాసర్గోడ్ ప్రాంతం నుంచి మెదలైన మానవహారం ఏకంగా 620 కిలోమీటర్ల మేర సాగుతూ రాష్ట్రానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న కళియక్కవిలాయ్ వరకు కొనసాగింది. ఈ మానవహారంలో దాదాపు 60 నుంచి 70 లక్షల మంది పాల్గొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కాసర్గోడ్లో సీనియర్ సీపీఐ (ఎం) నేత ఎస్.రామచంద్రన్ పిళ్లాయ్తో మొదలైన ఈ మానవహారం దక్షిణ కేరళలోని కళియక్కవిలాయ్లో ముగిసింది. విభిన్న రంగాలకు చెందిన అనేక మంది ఈ మానవహారంలో పాలుపంచుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!