మంటల్లో పాఠశాల వ్యాను

నారాయణపేట జిల్లాలో పాఠశాల చిన్నారులకు పెను ప్రమాదం తప్పింది. నర్వ మండలం రాంపూర్‌ గేటు వద్ద చిన్నారులతో వెళ్తున్న పాఠశాల వ్యానులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. అగ్ని కీలలను గమనించిన డ్రైవర్‌ .. చిన్నారులను వాహనంలో నుంచి కిందకు

Published : 08 Feb 2020 10:31 IST

నర్వ: నారాయణపేట జిల్లాలో పాఠశాల చిన్నారులకు పెను ప్రమాదం తప్పింది. నర్వ మండలం రాంపూర్‌ గేటు వద్ద చిన్నారులతో వెళ్తున్న పాఠశాల వ్యానులో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగాయి. అగ్ని కీలలను గమనించిన డ్రైవర్‌ .. చిన్నారులను వాహనంలో నుంచి కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని