Corona: పంచాయతీలకు కేంద్ర నిధులు

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి  శాఖ

Published : 09 May 2021 11:32 IST

దిల్లీ: గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 25 రాష్ట్రాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి  శాఖ నుంచి రూ. 8,923.8కోట్లు విడుదలయ్యాయి. వీటిలో ఏపీకి రూ.387.8కోట్లు, తెలంగాణకు రూ.273కోట్లు వచ్చాయి.  కరోనా తీవ్రత దృష్ట్యా స్థానిక సంస్థలకు ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని