TS: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షలు మే 29 ..
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7వ తేదీన జరగాల్సిన ప్రాక్టికల్స్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. వాయిదా పడిన పరీక్షలు మే 29 నుంచి జూన్ 7 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. థియరీ పరీక్షల తర్వాత ప్రాక్టికల్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!