Yoga: మైసూర్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం!
ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మైసూర్ వేదికగా ఈ వేడుక జరగనుంది. కరోనా మహమ్మారి..........
దిల్లీ: ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మైసూర్ వేదికగా ఈ వేడుక జరగనుంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించనున్నారు. దీనిపై ఆయుష్శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ‘దేశమంతా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ జరుపుకొంటోంది. అందుకే దేశంలోని 75 ప్రాంతాల్లో ఈ యోగా దినోత్సవ ఉత్సవాన్ని నిర్వహించనున్నాం’’ అని తెలిపారు. ఇందులో భాగంగా మే 27న హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరగనుంది. దాదాపు 10,000 మంది యోగా ఔత్సాహికులు ఈ యోగా ప్రదర్శనలో పాల్గొననున్నారు. మైసూర్లో జరిగే ప్రధాన కార్యక్రమం కాకుండా, గార్డియన్ రింగ్, రిలే యోగా స్ట్రీమింగ్ ఈవెంట్ కూడా ఈ ఏడాది మరో ఆకర్షణగా నిలువనున్నాయి. విదేశాల్లో భారతీయ మిషన్లు నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలను డిజిటల్ వేదికగా ప్రదర్శించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం