Andhrapradesh news: ప్రభుత్వ వాహనాలకు డీజిల్‌ సరఫరా చేయనున్న ఆర్టీసీ..!

ప్రభుత్వ వాహనాలకు ఆర్టీసీ ద్వారా డీజిల్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 02 Apr 2022 19:10 IST

అమరావతి: ప్రభుత్వ వాహనాలకు ఆర్టీసీ ద్వారా డీజిల్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలవారీగా వాహనాల వివరాలు సేకరిస్తున్నారు. పారదర్శకత కోసం ప్రతి వాహనానికీ ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డు జారీ చేయాలని నిర్ణయించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని