Telangana News: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ సర్కారు ఆమోదం
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలలు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలలు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపుల తర్వాత బదిలీల కోసం వివిధ శాఖలపై తీవ్ర ఒత్తిడి వచ్చింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి పెద్ద ఎత్తువ అభ్యర్థనలు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. వివిధ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం ఉద్యోగుల పరస్పర బదిలీలకు ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల పరస్పర బదిలీలపై సమీక్షించిన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 2,558 మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు లబ్ధి పొందుతారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు