TTD: శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ఎన్నారై భారీ విరాళం
తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస అమెరికాకు చెందిన ఎన్నారై రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు రవి ఐకా.. తన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ ద్వారా విరాళం అందించారు. ..
తిరుమల: తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస అమెరికాకు చెందిన ఎన్నారై రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు రవి ఐకా.. తన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ ద్వారా విరాళం అందించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిసిన రామకృష్ణ ప్రసాద్ విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. రవి ఐకా ఇప్పటికే పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్ల వరకు విరాళంగా అందించారని ధర్మారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు రవి ఐకా ముందుకొచ్చారని.. తొలి విడతగా రూ. 4.20 కోట్లు అందజేశారని వెల్లడించారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం