Hyderabad Metro: ఉప్పల్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

నేడు నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Published : 27 Mar 2024 14:00 IST

హైదరాబాద్‌: నేడు నగరంలోని ఉప్పల్‌ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్‌ మార్గంలో మెట్రో రైళ్ల వేళలు పొడిగించారు. రైళ్లు నిర్ణీత సమయానికి మించి నడుస్తాయని హైదరాబాద్‌ మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. చివరి రైళ్లు రాత్రి 12.15 గంటలకు బయలుదేరతాయని.. 1.10కి గమ్యస్థానాలకు చేరుకుంటాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని