Fire accident: ఐఎన్ఎస్ రణ్వీర్లో పేలుడు.. ముగ్గురి నేవీ సిబ్బంది మృతి!
మహారాష్ట్రలోని ముంబయి నావల్ డాక్ యార్డ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ రణ్వీర్ నౌకలో పేలుడు సంభవించింది......
ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి నావల్ డాక్ యార్డ్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఐఎన్ఎస్ రణ్వీర్ నౌకలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది దుర్మరణం చెందినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే, ఈ ఘటనలో 11మంది గాయపడగా.. వారందరినీ చికిత్స నిమిత్తం ముంబయి నౌకాదళ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. నౌకాదళ సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపు చేసినట్టు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు భారత నౌకాదళం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్