India Corona : 3 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..
చాలా రోజుల తర్వాత కొత్త కేసులు 3 వేలకు దిగొచ్చాయి. ఇక క్రియాశీల కేసుల కొండ క్రమంగా కరుగుతూ 36 వేలకు తగ్గింది.
దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. చాలా రోజుల తర్వాత కొత్త కేసులు 3 వేలకు దిగొచ్చాయి. ఇక క్రియాశీల కేసుల కొండ క్రమంగా కరుగుతూ 36 వేలకు తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..
నిన్న నిర్ధారణ పరీక్షలు : 1,34,849
కొత్తగా నమోదైన కేసులు : 3,011
మొత్తం మరణాలు : 5,28,701
మొత్తం రికవరీలు : 4.40 కోట్లు (98.73%)
ప్రస్తుతం క్రియాశీల కేసులు : 36,126 (0.08%)
మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 218.77 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్