The Great Khali: అభిమానుల చర్యకు ఏడ్చేసిన ‘ది గ్రేట్ ఖలీ’
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారతీయుల ప్రస్తావన వస్తే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘ది గ్రేట్ ఖలీ’. హిమాచల్ ప్రదేశ్కు చెందిన దలీప్ సింగ్ రానా.......
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ)లో భారతీయుల ప్రస్తావన వస్తే ఠక్కున గుర్తొచ్చే పేరు ‘ది గ్రేట్ ఖలీ’. హిమాచల్ ప్రదేశ్కు చెందిన దలీప్ సింగ్ రానా డబ్ల్యూడబ్ల్యూఈతో ది గ్రేట్ ఖలీగా భారత్తోపాటు విదేశాల్లోనూ పేరుగాంచారు. ఆయన పలు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ మెరిశారు. పలు ప్రకటనల్లోనూ నటించారు. అయితే అభిమానులు ఫొటోగ్రాఫర్ల చర్యతో కన్నీళ్లు ఈ మాజీ రెజ్లర్ కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది.
ఖలీ ఓ ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా ఒక్క ఫోజు ఇవ్వాలంటూ వీడియో గ్రాఫర్లు, ఫొటో గ్రాఫర్లు అడిగారు. అక్కడ ఆయన అభిమానులు కూడా ఉన్నారు. వారి అభ్యర్థన మేరకు ముందుకు వచ్చి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చిన గ్రేట్ ఖలీ ఉన్నట్టుండి భావోద్వేగానికి గురయ్యాడు. కళ్ల నీళ్లు తుచుకుంటూ లోపలికి వెళ్లాడు. ఈ పరిణామంతో అక్కడివారు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఆ అభిమానానికి కన్నీళ్లు వచ్చాయా? లేదంటే ఆ గుంపులో ఉన్నవారు ఏమైనా అన్నందుకు నొచ్చుకొని ఉంటాడా? అన్నది తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని