అధిక పింఛను దరఖాస్తు గడువు పొడిగింపు
ఉద్యోగుల భవిష్య నిధి చందాదారుల అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువును ఈపీఎఫ్వో మరోసారి పొడిగించింది.
దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి చందాదారుల అధిక పింఛను ఉమ్మడి ఆప్షన్ దరఖాస్తు గడువును ఈపీఎఫ్వో మరోసారి పొడిగించింది. తొలుత మే 3వ తేదీతో ఆన్లైన్ దరఖాస్తు గడువు ముగియగా.. జూన్ 26 వరకూ పొడిగించింది. తాజాగా ఆ గడువూ తీరిపోవడంతో మరోసారి జులై 11వ తేదీ వరకూ పొడిగిస్తూ ఈపీఎఫ్వో నిర్ణయం తీసుకుంది. దీంతో మిగిలిపోయినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు మరింత సమయం లభించింది. ఇదే చివరి అవకాశమని, 15 రోజుల గడువిచ్చామని ఈపీఎఫ్వో వెల్లడించింది. అర్హులైన వారికి అధిక పింఛను ఇవ్వాల్సిందేనని 2022 నవంబరు 4వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈపీఎఫ్వో ఈ దరఖాస్తులను స్వీకరిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..