నిద్రమత్తులో స్టేషన్‌ మాస్టర్‌.. పదేపదే హారన్‌ మోతతో మెలకువ

రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది.

Published : 05 May 2024 04:39 IST

దిల్లీ: రైల్వేస్టేషన్‌ మాస్టర్‌ నిద్రమత్తులో జోగడంతో ఆకుపచ్చ సూచిక కోసం ఓ రైలు అరగంటసేపు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. లోకోపైలట్‌ పదేపదే హారన్‌ మోగించిన తర్వాత గానీ ఆయన నిద్రమత్తు వదలలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే డివిజన్లో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటనపై రైల్వే అధికారులు ‘ఉదీ మోడ్‌ రోడ్‌’ స్టేషన్‌ మాస్టర్‌కు ఛార్జిషీటు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని