Nitish kumar: ఉప రాష్ట్రపతిగా నీతీశ్?
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తదుపరి ఉప రాష్ట్రపతి కానున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం కొద్ది నెలల్లో ముగుస్తున్న
బిహార్లో ఊహాగానాలు
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ తదుపరి ఉప రాష్ట్రపతి కానున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం కొద్ది నెలల్లో ముగుస్తున్న నేపథ్యంలో.. అనంతరం నీతీశ్ ఆ పదవిలోకి రావొచ్చంటూ కొన్ని మీడియాల్లో వార్తలొస్తుండటంతో ఇది చర్చనీయాంశమైంది. ఇదే విషయాన్ని బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి వద్ద విలేకరులు ప్రస్తావించగా.. ‘‘ఆయన వెళ్లాల్సిందే.. ప్రతిఒక్కరూ ఇదే కోరుకుంటున్నారు’’ అని అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక