రెండో సంవాదం లేదు

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ల మధ్య జరగాల్సిన రెండో ముఖాముఖిపై సందిగ్ధత వీడింది. అక్టోబర్‌ 15న జరగాల్సిన ప్రత్యక్ష చర్చను రద్దు చేస్తున్నట్లు ‘కమిషన్‌ ఆన్‌ ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్(సీపీడీ)‌’ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది............

Updated : 10 Oct 2020 10:07 IST
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని