
దశాబ్దంలోనే అత్యధికం.. గడ్డకట్టిన నెదర్లాండ్స్
ఇంటర్నెట్ డెస్క్: దశాబ్దంలోనే అత్యంత శీతల వాతావరణంతో నెదర్లాండ్స్ గడ్డకట్టుకుపోతోంది. ఐరోపా వ్యాప్తంగా అకస్మాత్తుగా ఏర్పడిన అతి శీతల వాతావరణ ప్రభావంతో ఆమ్స్టర్డ్యామ్ ఉత్తరాన ఉన్న ఇజెల్మీర్ సరస్సు గడ్డకట్టింది. సరస్సు నుంచి 32 కిలోమీటర్ల మేర ఉన్న డ్యాం వరకు నీటిపై మంచు ఫలకాలు తేలుతున్నాయి. నెదర్లాండ్స్లో ఉష్ణోగ్రతలు మైనస్ 20 డిగ్రీలకు చేరినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి నుంచి వేడి గాలులు వీచే అవకాశాలు మెరుగుపడుతుండటంతో శీతల వాతావరణం నుంచి కాస్త ఉపశమనం కలగొచ్చని ఆశిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Meena: అసత్య ప్రచారం ఆపండి.. మీనా భావోద్వేగ లేఖ
-
Politics News
Chandrababu: సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి: చంద్రబాబు
-
World News
Ukraine: వెనక్కితగ్గని రష్యా.. అపార్ట్మెంట్పై క్షిపణి దాడి.. 18 మంది మృతి
-
General News
Andhra News: ఆ ఐదుగురి మరణానికి ఉడతే కారణమట.. నివేదిక ఇవ్వరట!
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్తో మ్యాచ్కు వర్షం అడ్డంకి.. భారత్ రెండు వికెట్లు డౌన్
-
Business News
Gold: దిగుమతి సుంకం ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.1310 పెరిగిన బంగారం ధర
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- Pakka Commercial Review: రివ్యూ: పక్కా కమర్షియల్
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!