Train: ఇక రైలు ప్రయాణాలకు వినియోగ ఛార్జీలు అదనం!
రైలు ప్రయాణికుల నుంచి ఇకపై ‘వినియోగ ఛార్జీలు’ కూడా వసూలు చేసేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. నిర్దేశిత రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణం చేయాలన్నా.. ఆయా ప్రాంతాల్లో దిగాలన్నా అదనంగా ఛార్జీలు
ఈనాడు, దిల్లీ: రైలు ప్రయాణికుల నుంచి ఇకపై ‘వినియోగ ఛార్జీలు’ కూడా వసూలు చేసేందుకు రైల్వేశాఖ సమాయత్తమవుతోంది. నిర్దేశిత రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణం చేయాలన్నా.. ఆయా ప్రాంతాల్లో దిగాలన్నా అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పునర్ అభివృద్ధి చేసిన.. చేయబోయే స్టేషన్ల నుంచి రాకపోకలకు ఇది వర్తిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఛార్జీలు టిక్కెట్టు ధరకు అదనంగా రూ.10 నుంచి రూ.50 వరకు ఉండొచ్చని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు