వరుణ్... హిరాణీ.. ‘మేడ్ ఇన్ ఇండియా’?
ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్కుమార్ హిరాణీ, బాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ధావన్ కలయికలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా బాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ సినిమాకు సంబంధించిన
ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్కుమార్ హిరాణీ, బాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ధావన్ కలయికలో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని కొన్ని రోజులుగా బాలీవుడ్లో వినిపిస్తోంది. కానీ సినిమాకు సంబంధించిన విశేషాలేవీ బయటకు రాలేదు. తాజాగా ఈ ఇద్దరి కలయికలో సినిమా ఓకే అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే పేరుని అనుకుంటున్నట్టు సమాచారం. నిజ జీవిత కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి హిరాణీ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన కరణ్ నర్వేకర్ దర్శకత్వం వహించనున్నారట. పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఈ చిత్రం ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్పైకి వెళ్లనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా