ఎస్పీ, కలెక్టర్లపై చర్యలు తీసుకోవాలి
రామగోపాల్రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం ప్రజాస్వామ్య విరుద్ధమని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు విమర్శించారు.
ఎమ్మెల్సీలు అశోక్బాబు, బీటీ నాయుడు
ఈనాడు, అమరావతి: రామగోపాల్రెడ్డికి డిక్లరేషన్ ఇవ్వడంలో జాప్యం ప్రజాస్వామ్య విరుద్ధమని తెదేపా ఎమ్మెల్సీ పరుచూరి అశోక్బాబు విమర్శించారు. ఆయన్ని పోలీసులు అర్ధరాత్రి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని.. ఎస్పీ ఫక్కీరప్పను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్పైనా ఈసీ చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం ఒత్తిడి వల్లే డిక్లరేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేశారని మరో సభ్యుడు బీటీ నాయుడు ఆరోపించారు.
రెండు బిలఊ్లులకు ఆమోదం
* ఆంధ్రప్రదేశ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (సవరణ) బిల్లును సవరించడానికి వీలుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి ప్రవేశపెట్టిన బిల్లును మండలి ఆమోదించింది.
* ఆంధ్రప్రదేశ్ పారావెటర్నరీ అండ్ అలైడ్ కౌన్సిల్ బిల్లుకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రి అప్పలరాజు ప్రవేశపెట్టిన బిల్లును మండలి ఆమోదించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samantha: విజయ్.. నీ కష్టసుఖాలు నేను చూశా: సమంత
-
India News
Bhagwant Mann: ‘మా పోలీసులు చూసుకోగలరు’: జెడ్ ప్లస్ భద్రత వద్దన్న సీఎం
-
General News
TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
-
Crime News
Hayathnagar: రాజేష్ శరీరంపై ఎలాంటి గాయాల్లేవు.. వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ
-
Movies News
Allu Aravind: మా వల్ల పైకొచ్చిన వాళ్లు వెళ్లిపోయారు.. ఆ ఒక్క దర్శకుడే మాటకు కట్టుబడ్డాడు!
-
General News
Indian Railway-Kishan Reddy: కిషన్రెడ్డి చొరవ.. తెలుగు రాష్ట్రాలకు గుడ్న్యూస్