రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు.

Published : 26 Apr 2024 05:29 IST

దిల్లీ: రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో దేవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ (ఛత్తీస్‌గఢ్‌), తేజ్‌వీర్‌ సింగ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), మహేంద్ర భట్‌ (ఉత్తరాఖండ్‌) ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని