మోదీజీ ఓబీసీ శాఖను ఏర్పాటు చేయండి: వీహెచ్‌

కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాజీ ఎంపీ వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వీహెచ్‌ను

Published : 09 Aug 2022 06:03 IST

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాజీ ఎంపీ వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో వీహెచ్‌ను ప్రధానమంత్రి సోమవారం పలుకరించారు. ఈ సందర్భంగా క్రీమీలేయర్‌తో బీసీలకు జరుగుతున్న నష్టాన్ని వీహెచ్‌ ప్రధానమంత్రికి వివరించారు. బీసీ కుల గణన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని