రాజధాని రైతులను రోడ్డున పడేశారు: సోము వీర్రాజు
రాష్ట్రంలో బియ్యం, ఇసుక, భూమి, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, వనరులున్నా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు.
వినుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో బియ్యం, ఇసుక, భూమి, మద్యం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, వనరులున్నా రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజాపోరు యాత్ర పేరుతో ఏర్పాటు చేసిన వీధి సమావేశాలలో పాల్గొన్నారు. అంతకు ముందు ఓ ప్రైవేటు అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగనన్న రూ.25 మద్యం సీసాను అధిక ధరకు అమ్మి ఆ నగదుతో బటన్ నొక్కి మేకప్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!