YSRCP: ఫ్యాను గుర్తుకు ఓటెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయి: వైకాపా ఎమ్మెల్యే
‘‘ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలి.. వెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయ’’ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి, శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
అన్నవరం, న్యూస్టుడే: ‘‘ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుకు ఓటెయ్యాలి.. వెయ్యకపోతే పింఛన్లు ఆగిపోతాయ’’ని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి, శాసనసభ్యుడు పర్వత పూర్ణచంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. అన్నవరంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ లో ఆయన గురువారం పాల్గొన్నారు. పలువురి ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వం అందించిన లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు. మీకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు వంటివన్నీ జగన్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు