బీఆర్ఎస్ పార్టీకి రూ.1.16 లక్షల విరాళం
బీఆర్ఎస్ పార్టీకి ఆదిలాబాద్ జిల్లా ముఖరా(కె) గ్రామానికి చెందిన దళితబస్తీ లబ్ధిదారులు రూ.1,16,000 విరాళంగా అందజేశారు.
ఇచ్చోడ, న్యూస్టుడే : బీఆర్ఎస్ పార్టీకి ఆదిలాబాద్ జిల్లా ముఖరా(కె) గ్రామానికి చెందిన దళితబస్తీ లబ్ధిదారులు రూ.1,16,000 విరాళంగా అందజేశారు. దళిత బస్తీ భూముల్లో వారు సాగు చేసిన సోయా పంట ద్వారా వచ్చిన 66,000, ఆసరా పింఛను లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.1,000 చొప్పున రూ.50 వేలు పోగు చేసి సీఎం కేసీఆర్కు అందజేయాలని సర్పంచి గాడ్గె మీనాక్షికి బుధవారం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!