బీఆర్‌ఎస్‌ పార్టీకి రూ.1.16 లక్షల విరాళం

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదిలాబాద్‌ జిల్లా ముఖరా(కె) గ్రామానికి చెందిన దళితబస్తీ లబ్ధిదారులు రూ.1,16,000 విరాళంగా అందజేశారు.

Updated : 07 Oct 2022 06:39 IST

ఇచ్చోడ, న్యూస్‌టుడే : బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదిలాబాద్‌ జిల్లా ముఖరా(కె) గ్రామానికి చెందిన దళితబస్తీ లబ్ధిదారులు రూ.1,16,000 విరాళంగా అందజేశారు. దళిత బస్తీ భూముల్లో వారు సాగు చేసిన సోయా పంట ద్వారా వచ్చిన 66,000, ఆసరా పింఛను లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.1,000 చొప్పున రూ.50 వేలు పోగు చేసి సీఎం కేసీఆర్‌కు అందజేయాలని సర్పంచి గాడ్గె మీనాక్షికి బుధవారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని