విశాఖకు వైకాపా చేసిందేమీలేదు: అయ్యన్న
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేది లేదని తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు.
అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉపేక్షించేది లేదని తెదేపా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రాజెక్టు విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరించేదుకు పోలవరం ఆ పార్టీ నేతల ఇంటి ప్రహరీ కాదని ఆక్షేపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖను దోపిడీ చేస్తూ అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప విశాఖకు వైకాపా చేసిందేముంది? అని నిలదీశారు. ఉన్న పెట్టుబడులు తరిమేయడం తప్ప గొప్పగా విశాఖకు వైకాపా చేసిందేమీ లేదని విమర్శించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విశాఖలో విధ్వంసం ప్రారంభమైందని అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్