ఎన్హెచ్ఆర్సీకి వర్ల రామయ్య లేఖ
ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్కు లేఖ రాశారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలపై దాడులు జరుగుతున్నాయంటూ తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ మానవ హక్కుల కమిషన్కు లేఖ రాశారు. రాష్ట్రంలో అనాగరిక పాలన నడుస్తోందన్న ఆయన.. వైకాపా అధికారం చేపట్టిన నాటి నుంచి ఎస్సీలు, బీసీలు, మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా యథేశ్ఛగా కొనసాగుతోందనడానికి వరప్రసాద్పై జరిగిన దాడి ప్రత్యక్ష సాక్ష్యమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మానవహక్కుల కమిషన్ను వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కొందరు అధికారులను వేకెన్సీ రిజర్వులో పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ కారణంగా వారు 50శాతం జీతాలు కోల్పుతున్నారని లేఖలో వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...