చట్టం తనపని తాను చేసుకుపోతోంది: వైకాపా

ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని వైకాపా పేర్కొంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న రఘురామపైఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని వైకాపా పేర్కొంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న రఘురామపై

Published : 16 May 2021 00:29 IST

అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతోందని వైకాపా పేర్కొంది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్న రఘురామపై ప్రతిపక్ష పార్టీలకు అంత శ్రద్ధ ఎందుకని మంత్రి శ్రీరంగనాథరాజు ప్రశ్నించారు. ఎంపీ స్థాయిలో ఉండి వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని తణుకు ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని