Andhra News: చంద్రబాబు కనిపిస్తే కొట్టండి.. తిట్టండి: అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
‘గిరిజనులకు ఇళ్లు ఇవ్వడానికి వైకాపా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటిని ఇవ్వనీయకుండా కోర్టులో కేసు వేసి అడ్డుపడే చంద్రబాబును కొట్టండి.. తిట్టండి..’.....
హుకుంపేట, న్యూస్టుడే: ‘గిరిజనులకు ఇళ్లు ఇవ్వడానికి వైకాపా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీటిని ఇవ్వనీయకుండా కోర్టులో కేసు వేసి అడ్డుపడే చంద్రబాబును కొట్టండి.. తిట్టండి..’ అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘గడప గడపకు.. ’కార్యక్రమంలో భాగంగా హుకుంపేట మండలం తీగలవలసలో శుక్రవారం ఆయన పర్యటించారు. కొందరు మహిళలు ఇళ్లు కావాలని కోరగా చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయడం వల్లనే ఇళ్లు ఇవ్వడం వీలు కావడం లేదంటూ ఎమ్మెల్యే పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు శనివారం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..