జూనియర్ హాకీ సారథిగా వైష్ణవి
అయిదు దేశాల అండర్-23 మహిళల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జూనియర్ జట్టుకు వైష్ణవి ఫాల్కే సారథ్యం వహించనుంది.
దిల్లీ: అయిదు దేశాల అండర్-23 మహిళల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జూనియర్ జట్టుకు వైష్ణవి ఫాల్కే సారథ్యం వహించనుంది. జూన్ 19 నుంచి 26 వరకు ఐర్లాండ్లోని డబ్లిన్లో జరుగనున్న ఈ టోర్నీ కోసం బుధవారం హాకీ ఇండియా (హెచ్ఐ) 20 మంది క్రీడాకారిణులతో జట్టును ప్రకటించింది. ముంతాజ్ఖాన్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనుంది. ఈ టోర్నీలో భారత్తో పాటు నెదర్లాండ్స్, ఐర్లాండ్, అమెరికా, ఉక్రెయిన్ జట్లు బరిలో ఉన్నాయి.
జట్టు: గోల్కీపర్లు: ఖుష్బూ, కూర్మపు రమ్య; డిఫెండర్లు: ప్రీతి, మమిత ఒరమ్, మహిమ టెటె, నీలం, హృతిక సింగ్; మిడ్ఫీల్డర్లు: మంజు చౌరాసియా, వైష్ణవి ఫాల్కే (కెప్టెన్), జ్యోతి ఛాత్రి, హీనా బానో, నికిత టోపో, అశ్విని కోలేకర్, రుతజ పిసల్; ఫార్వర్డ్లు: అన్ను, బ్యూటీ డుంగ్డుంగ్, ముంతాజ్ఖాన్ (వైస్ కెప్టెన్), దీపిక సోరెంగ్, మోనిక టోపో, ముదుగుల భవాని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్