Hyderabad News: హైదరాబాద్..విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలివే!
బంజారాహిల్స్, బేగంపేట, న్యూస్టుడే: విద్యుత్తు నిర్వహణ పనుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఖైరతాబాద్, బంజారాహిల్స్, బేగంపేట, న్యూస్టుడే: విద్యుత్తు నిర్వహణ పనుల కారణంగా గురువారం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో సరఫరా ఉండదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు: ఆదర్శనగర్ ఫీడర్లో.. ఆదర్శనగర్, ఎస్బీఐ, బిర్లా మందిర్, పవర్ డిప్లొమా ఇంజినీర్ల సంఘ కార్యాలయం, ఈఎస్ఐ, ఆదర్శ్ కేఫ్ అండ్ బేకరీ, మ్యాక్స్క్యూర్ హాస్పిటల్, బాగారెడ్డి డీటీఆర్, జలమండలి, షాపూర్జీ టవర్స్, సంజయ్గాంధీనగర్, బిర్లా ప్లానిటోరియం.
* నిజామ్ కళాశాల ఫీడర్లో నిజామ్ కళాశాల, లా కళాశాల, యునైటెడ్ ఇన్సూరెన్స్ బిల్డింగ్, దోషి చాంబర్స్, బాహర్ కేఫ్, కింగ్కోఠి షేర్ గేట్, హైలైన్ చౌరస్తా, భారతీయ విద్యా భవన్, బికనీర్ వాలా స్వీట్ షాప్ (హైదర్గూడ).
మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు: ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతం, లుంబినీ పార్కు ఎదుటి ప్రాంతం, అమోఘం హోటల్, లుంబినీ పార్కు, హనుమాన్ టెంపుల్, బాబూఖాన్ ఎస్టేట్, ఎల్బీ స్టేడియం మెయిన్ రోడ్డు, పెట్రోల్ బంక్, పోలీసు కమిషనర్ కార్యాలయం, నిజామ్ హాస్టల్, ఎల్బీ స్టేడియం, జగదాంబ జువెలర్స్ బిల్డింగ్ తదితర ప్రాంతాలు.
ఉదయం 10.30 నుంచి 1.30 గంటల వరకు: జూబ్లీహిల్స్ రోడ్డు నం.78, పద్మాలయా స్టుడియో, ఈశ్వరవల్లి, బాబూ జగ్జీవన్రామ్ కాలనీ, పద్మాలయా స్లమ్ ప్రాంతం, మహేష్ బాబు నివాస ప్రాంతం, సెంటర్ ప్రాంతం, పరుచూరి గోపాలకృష్ణ నివాస ప్రాంతం, మధురానగర్, యూసుఫ్గూడ ప్రధాన రహదారి, మధురానగర్ జీ-బ్లాక్, దేవరాయనగర్, సారా డిపో ప్రాంతాలు.
మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు: బీజేఆర్ కాలనీ, రామానాయుడు స్టుడియో ప్రాంతం, మధురా నగర్, యూసుఫ్గూడ ప్రధాన రహదారి, మధురానగర్ జీ-బ్లాక్, దేవరాయ నగర్, వెల్లంకి ఫుడ్స్ ఎదురుగా ఉన్న ప్రాంతం, సారా డిపో ప్రాంతాలు
ఉదయం 10 నుంచి 2 గంటల వరకు: ప్రకాష్నగర్, సంజీవయ్యపార్క్ సబ్స్టేషన్ల పరిధిలోని ప్రకాష్నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా, ఆర్కా మసీద్, కామత్లింగాపూర్, ప్రకాష్నగర్ వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలు.
మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం ఐదింటి వరకు: సంజీవయ్యపార్క్, గ్రీన్ల్యాండ్స్, ఆల్విన్ సబ్స్టేషన్ల పరిధిలోని ఎన్బీటీనగర్, వికార్నగర్, ప్రకాష్నగర్, శ్రీనివాస టవర్స్, అమోఘ్ ప్లాజా, బ్లూమూన్ హోటల్, మనిల్యాండ్ చైనా, ఎర్రగడ్డ మెయిన్ రోడ్, ఎఫ్సీఐ గోడౌన్స్ పరిసరాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు