‘శంషాబాద్’లో ఆర్టీపీసీఆర్ పరీక్షలకు ముందస్తు బుకింగ్
కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ముప్పు ఉన్న(రిస్క్) దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పీసీఆర్ పరీక్షల కోసం ముందస్తు బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ముప్పు ఉన్న(రిస్క్) దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ పీసీఆర్ పరీక్షల కోసం ముందస్తు బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆర్టీపీసీఆర్ పరీక్షకు ఇప్పటివరకు రూ.999 తీసుకుంటుండగా.. ఇకపై రూ.750 వసూలు చేస్తారు. దీని ఫలితం 6 గంటల్లో వస్తుంది. ర్యాపిడ్ పీసీఆర్కు రూ.3,900 తీసుకుంటారు. 2గంటల్లో ఫలితం వస్తుంది. ఈ పరీక్షలకు ముందస్తుగా www.hyderabad.aero లేదా http://covid.mapmygenome.in లో బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్