CM Jagan: కోర్టుకు హాజరు నుంచి ఏపీ సీఎం జగన్కు మినహాయింపు
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్నగర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ
ఎన్నికల నియమావళి కేసులో హైకోర్టు ఉత్తర్వులు
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్నగర్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. వాదనలను విన్న న్యాయమూర్తి పోలీసులకు నోటీసులిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. అప్పటివరకు కేసు విచారణలో జగన్కు హాజరు మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత