8-10 తరగతులకు ఆన్లైన్ బోధన
రాష్ట్రంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ బోధన చేపట్టేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం
24 నుంచి 50 శాతం సిబ్బంది విధులకు వెళ్లాలి
పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ బోధన చేపట్టేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన శనివారం ఆదేశాలు జారీ చేశారు. కరోనా పరిస్థితుల కారణంగా సెలవులను ఈనెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విద్యాశాఖ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు ఆయా యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది. సర్కారు బడుల్లో కూడా ఆన్లైన్ తరగతులు(టీవీ పాఠాలు) ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈనెల 24 నుంచి 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావాలని పేర్కొంది. సగం మంది ఒకరోజు, మిగిలిన సగం మంది మరో రోజు పాఠశాలలకు హాజరుకావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్