జడ్పీ అధ్యక్షులు, ఎంపీపీలకు చెక్ పవర్
తెలంగాణలోని జిల్లా పరిషత్ అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు చెక్ పవర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తిమేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని జిల్లా పరిషత్ అధ్యక్షులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులకు చెక్ పవర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తిమేరకు సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని వెంటనే అమలు చేయనున్నట్లు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి తమ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హన్మంతరావులతో సమావేశమై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. ఉత్తర్వుల జారీ తర్వాత... 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి జడ్పీ అధ్యక్షులకు, ఎంపీపీలకు చెక్పవర్ ఉపయోగపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్