తొలి మహిళ

రోషిణీ శర్మ... కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ బైక్‌పై ప్రయాణించిన తొలిమహిళ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నరోరాలో జన్మించారు.

Published : 21 Mar 2024 02:05 IST

రోషిణీ శర్మ... కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకూ బైక్‌పై ప్రయాణించిన తొలిమహిళ. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నరోరాలో జన్మించారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసి బైక్‌లపై ఉన్న మక్కువతో రైడ్‌లకి వెళ్లడం ప్రారంభించారు. అలా మొత్తం 11 రాష్ట్రాలు ఒంటరిగా బైక్‌పై ప్రయాణించి... ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ఖాళీ సమయంలో సైక్లింగ్‌, మౌంటెయిన్‌్ క్లైంబింగ్‌కీ వెళుతుంటారీమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్