హాంకాంగ్‌ తీరంలో రెండు ముక్కలైన నౌక

దక్షిణ చైనా సముద్రంలో తుపాను ధాటికి వాణిజ్య నౌక రెండు ముక్కలైంది. ఈ ఘటనలో నౌకలోని 27 మంది గల్లంతయ్యారు. ముగ్గురిని శనివారం సహాయక సిబ్బంది రక్షించారు. దక్షిణ హాంకాంగ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

Published : 03 Jul 2022 06:21 IST

27 మంది గల్లంతు

హాంకాంగ్‌: దక్షిణ చైనా సముద్రంలో తుపాను ధాటికి వాణిజ్య నౌక రెండు ముక్కలైంది. ఈ ఘటనలో నౌకలోని 27 మంది గల్లంతయ్యారు. ముగ్గురిని శనివారం సహాయక సిబ్బంది రక్షించారు. దక్షిణ హాంకాంగ్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. నౌక పేరు.. ఏ దేశానికి సంబంధించిందన్న వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని