క్యూబాలో చమురు క్షేత్రంపై పిడుగు 80 మందికి గాయాలు
క్యూబాలోని ఓ చమురు క్షేత్రంపై పిడుగుపడి భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 80 మంది గాయపడ్డారు. మరో 17 మంది అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. మతంజాస్ సూపర్ట్యాంకర్
హవానా: క్యూబాలోని ఓ చమురు క్షేత్రంపై పిడుగుపడి భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 80 మంది గాయపడ్డారు. మరో 17 మంది అగ్నిమాపక సిబ్బంది గల్లంతయ్యారు. మతంజాస్ సూపర్ట్యాంకర్ బేస్ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత ఒక ట్యాంకుపై పిడుగుపడి.. పక్కనున్న ట్యాంకులకు మంటలు వ్యాపించాయి. చమురు కొరతతో అల్లాడుతున్న క్యూబాలో జరిగిన ఈ ప్రమాదం దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి