Andhra news: అప్పుల బాధతో అదృశ్యమై.. 26 ఏళ్ల తరువాత ఇంటికి చేరి..

  అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు అరవ నాగరాజు అప్పుల బాధతో 26 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇటీవల అనారోగ్యం పాలవడంతో పనిచేస్తున్న చోట తన వివరాలను చెప్పడంతో వారు నాగరాజుని స్వగృహానికి చేర్చారు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు..

Published : 02 May 2022 09:22 IST

  అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు అరవ నాగరాజు అప్పుల బాధతో 26 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇటీవల అనారోగ్యం పాలవడంతో పనిచేస్తున్న చోట తన వివరాలను చెప్పడంతో వారు నాగరాజుని స్వగృహానికి చేర్చారు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు