Andhra news: అప్పుల బాధతో అదృశ్యమై.. 26 ఏళ్ల తరువాత ఇంటికి చేరి..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు అరవ నాగరాజు అప్పుల బాధతో 26 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇటీవల అనారోగ్యం పాలవడంతో పనిచేస్తున్న చోట తన వివరాలను చెప్పడంతో వారు నాగరాజుని స్వగృహానికి చేర్చారు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు..
Published : 02 May 2022 09:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల