Andhra news: అప్పుల బాధతో అదృశ్యమై.. 26 ఏళ్ల తరువాత ఇంటికి చేరి..
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణానికి చెందిన చేనేత కార్మికుడు అరవ నాగరాజు అప్పుల బాధతో 26 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్లిపోయారు. ఇటీవల అనారోగ్యం పాలవడంతో పనిచేస్తున్న చోట తన వివరాలను చెప్పడంతో వారు నాగరాజుని స్వగృహానికి చేర్చారు. లేడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు..
Published : 02 May 2022 09:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!