Andhra Politics: వైకాపా, తెదేపాలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి హాట్ హట్‌ కామెంట్స్‌..

 వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలు లేరని, ఉన్న వారిని నేతలు పట్టించుకోవడం లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడపగడకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో వార్డు వాలెంటీర్లు, అధికారులు తప్ప ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యేల వెంటలేరని ఆయన ఆరోపించారు.

Published : 13 May 2022 12:28 IST

 వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలు లేరని, ఉన్న వారిని నేతలు పట్టించుకోవడం లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడపగడకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో వార్డు వాలెంటీర్లు, అధికారులు తప్ప ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యేల వెంటలేరని ఆయన ఆరోపించారు.

Tags :

మరిన్ని