Andhra Politics: వైకాపా, తెదేపాలపై జేసీ ప్రభాకర్రెడ్డి హాట్ హట్ కామెంట్స్..
వైఎస్సార్సీపీకి కార్యకర్తలు లేరని, ఉన్న వారిని నేతలు పట్టించుకోవడం లేదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడపగడకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో వార్డు వాలెంటీర్లు, అధికారులు తప్ప ఒక్క కార్యకర్త కూడా ఎమ్మెల్యేల వెంటలేరని ఆయన ఆరోపించారు.
Published : 13 May 2022 12:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం