Andhra News: కాలనీలు, తండాల వెలుపల ఉంటే ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్ రాయితీ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారు వినియోగించిన విద్యుత్కు డిస్కంలు ఇప్పటివరకు బిల్లులు వసూలు చేయట్లేదు. కానీ, ఇకపై ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో కాకుండా బయట ఉండేవారికి ఉచిత విద్యుత్ వర్తించదంటూ ప్రభుత్వం షాక్ ఇవ్వబోతోంది.
Published : 19 May 2022 10:00 IST
Tags :