Andhra news: గ్రామసచివాలయం కోసం..ఆ కుటుంబాన్ని రోడ్డున పడేశారు!
కర్నూలు జిల్లా గూడురు మండలం గుడిపాడులో గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం నిర్మాణం ఉద్రిక్తతలకు దారితీసింది. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన స్థలం ప్రభుత్వానిదంటూ పోలీసుల సాయంతో అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. బాధితులు అధికారులు కాళ్లావేళ్లాపడి బ్రతిమాలినా... జేసీబీతో బలవంతంగా కూల్చేశారు.
Published : 02 Jun 2022 21:41 IST
Tags :