Andhra news: గ్రామసచివాలయం కోసం..ఆ కుటుంబాన్ని రోడ్డున పడేశారు!
కర్నూలు జిల్లా గూడురు మండలం గుడిపాడులో గ్రామసచివాలయం, రైతుభరోసా కేంద్రం నిర్మాణం ఉద్రిక్తతలకు దారితీసింది. 50 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి చెందిన స్థలం ప్రభుత్వానిదంటూ పోలీసుల సాయంతో అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. బాధితులు అధికారులు కాళ్లావేళ్లాపడి బ్రతిమాలినా... జేసీబీతో బలవంతంగా కూల్చేశారు.
Published : 02 Jun 2022 21:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?